తెలుగు సాహిత్య అకాడమీ తొలి చైర్మన్, తెలంగాణ ఉద్యమ కాలంలో పత్రిక 'సోయి' కల్పించిన తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపకులు, అధ్యక్షులు, మెదక్ జిల్లా ప్రాంతంలో సాహిత్య ఉద్యమం తో పాటు చైతన్యాన్ని కలిగించిన మంజీర రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు
ఎంతోమందిని తీర్చి దిద్దిన గురువులు ఆచార్య నందిని సిద్ధారెడ్డి గారికి ఈరోజు అనగా (తేదీ 19- 11- 2023న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ) సాహితీ దిగ్గజం సినారే జీవిత సాఫల్య అవార్డు బహుకరిస్తున్న సందర్భంగా వారికి అక్షరాభినందనలు.
మంజీరా రచయితల సంఘం
No comments:
Post a Comment